Sunday 2 July 2023

ఆంజనేయ స్వామివారు స్వయం గా ఉండే ప్రదేశాలు

 

ఆంజనేయ స్వామివారు
స్వయం గా ఉండే ప్రదేశాలు



1. కుండినం
2.శ్రీ భద్రం
3.కుశతర్పణం
4.పంపాతీరం
5.చంద్రకోణం
6.కాంభోజనం
7.గంధమాధనం
8.బ్రహ్మావర్తపురం
9.నైమిశారణ్యం
10.సుందరం  (సుందరనగరం)
11. శ్రీ హనుమత్ పురం

ఈ ప్రదేశాల్లో శ్రీ హనుమాన్ వారు స్వయంగా అదృశ్య రూపం లో ఎల్లవేళలా ఉంటారని..ప్రవచనకారులు చెబుతున్నారు...
ఆ ప్రదేశాలు కొన్ని మాత్రమే ఇపుడు గుర్తుపట్టగలం ..కొన్ని కాలక్రమేణా వచ్చిన మార్పుల వలన ప్రస్తుత ఆ ప్రదేశం పేరు ..తెలియలేదు ట...ఆ ప్రదేశాలు దర్శించడంమహా భాగ్యం...
కనీసం ప్రతి రోజు ఆ పేర్లు చదివినా ఆయనఅనుగ్రహము లభిస్తుందని పెద్దలు చెబుతారు..


1. కుండినం ( మహర్ష్ట్రా అమరావతి దగ్గర)
2.శ్రీ భద్రం(భద్రాచలం)
3.కుశతర్పణం( గోదావరి ఉద్గామ స్థానం నాసిక్)
4.పంపాతీరం( తుంగభద్ర నదీ తీరం)
5.చంద్రకోణం ( బాకురా జిల్లా బెంగాల్)
6.కాంభోజనం( ఆఫ్ఘనిస్తాన్ + కాశ్మీర్)
7.గంధమాధనం( బదరీనాథ్ + రామేశ్వరం)
8.బ్రహ్మావర్తపురం( బీతురు కాన్పూర్ ) 
9.నైమిశారణ్యం( ఉత్తర ప్రదేశ్ అయోధ్య దగ్గర)
10.సుందరనగరం( శ్రీ లంక)
11. శ్రీ హనుమత్ పురం ( హోసూరు కి 40 కి.మీ )

12. బార్స్పత్యపురం (అలహాబాద్).                    13. మహిష్మతి పురం ( ఇండోర్ దగ్గర మధ్య ప్రదేశ్ ) 

*
సమాచార సహాయం చేసిన హరి గారికి ధ్యవాదములు 


జై వీర హనుమాన్

సేకరణ..
దయచేసి స్టిక్కర్ తో ప్రోత్సహించండి..